జిల్లా నేతలు తాటి వెంకటేశ్వర్లు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు వైఎస్ఆర్ సీపీలో చేరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ నేతలు గట్టు, జనక్ప్రసాద్, జిట్టా బాలకృష్ణారెడ్డి, పువ్వాడ అజయ్కుమార్లు హాజరయ్యారు. జిల్లాలో వైఎస్ఆర్ సీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఈసందర్భంగా తాటి వెంకటేశ్వర్లు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
Home »
» వైఎస్ఆర్ సీపీలో చేరిన తాటి, పొంగులేటి!
వైఎస్ఆర్ సీపీలో చేరిన తాటి, పొంగులేటి!
Written By news on Monday, February 25, 2013 | 2/25/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment