వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ ఉదయం హాలియా శివారు నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర ఈరోజు హాలియా, నిడమనూరు మండలాల్లో కొనసాగనుంది. హాలియా మండల పరిధిలోని అలీనగర్తో పాటు నిడమనూరు మండల పరిధిలోని వెంకటాద్రినగర్, నిడమనూరు, నర్సింహులగూడెం, బొక్కముంతలపాడు, ముకుందాపురంలలో సాగుతుంది. షర్మిల ముకుందాపురం సమీపంలో ఈ రాత్రికి బస చేస్తారు.
Home »
» మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభం
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభం
Written By news on Friday, February 15, 2013 | 2/15/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment