జరుగనున్న శాసనసభ సమావేశాల్లో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి డిమాండ్ చేశారు. 2004,2009 ఎన్నికల్లో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి
చలువ వల్లే కాంగ్రెస్ బతికిందన్నారు. వ్యక్తి కన్నా పార్టీ ముఖ్యమని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు ప్రజలే సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఆ రోజు వైఎస్ఆర్ లేని కాంగ్రెస్ పరిస్థితిని చూస్తారని చెప్పారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి జైలుకు వెళ్లినా ప్రజాబలంతోనే ధైర్యంగా ఉన్నారన్నారు. జైల్లో జగన్ ను కలిసేందుకు వెళితే తమకు ధైర్యం చెప్పి పంపిస్తున్నారన్నారు.
చలువ వల్లే కాంగ్రెస్ బతికిందన్నారు. వ్యక్తి కన్నా పార్టీ ముఖ్యమని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు ప్రజలే సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఆ రోజు వైఎస్ఆర్ లేని కాంగ్రెస్ పరిస్థితిని చూస్తారని చెప్పారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి జైలుకు వెళ్లినా ప్రజాబలంతోనే ధైర్యంగా ఉన్నారన్నారు. జైల్లో జగన్ ను కలిసేందుకు వెళితే తమకు ధైర్యం చెప్పి పంపిస్తున్నారన్నారు.
0 comments:
Post a Comment