నగరంలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని ముందుగానే కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమేనని మంత్రి డికె అరుణ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 16 మంది చనిపోగా, 119 మంది గాయపడ్డారని ఆమె తెలిపారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రజలు వదంతులను నమ్మవద్దని మంత్రి సూచించారు.
Home »
» ‘అలర్ట్ ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమే’
‘అలర్ట్ ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమే’
Written By news on Friday, February 22, 2013 | 2/22/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment