వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం జిల్లాలో యాచారం మండలం చౌదర్పల్లి గేటు నుంచి ప్రారంభం కానుంది. అక్కడ మొదలైన యాత్ర యాచారం, నక్కలగుట్ట తండా, చింతపట్ల తండా, తమ్మలోనిగూడెం గేటు మీదుగా నల్లగొండ జిల్లా మాల్ గ్రామానికి చేరుకుంటుంది. అక్కడ జరిగే బహిరంగసభలో షర్మిల పాల్గొంటారు. అనంతరం ఆ గ్రామ సరిహద్దులో బస చేయనున్నారు.
Home »
» మరో ప్రజాప్రస్థానం నేడు సాగుతుందిలా...
మరో ప్రజాప్రస్థానం నేడు సాగుతుందిలా...
Written By news on Friday, February 8, 2013 | 2/08/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment