హైదరాబాద్: మహానేత తనయ షర్మిల చేపట్టిన మరోప్రజాస్థానం 60వ రోజుకు చేరింది. శుక్రవారం ఉదయం ఆమె చౌదర్ పల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అంతకు ముందు వేలాది అభిమానులు షర్మిలను కలుసుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి పాదయాత్రకు బయల్దేరే ముందు ఆమెతో మాట్లాడారు.
ఈ రోజు షర్మిల దాదాపు 15 కిలో మీటర్లు నడవనున్నారు. యాచారం, నక్కలగుట్ట తండా, చింతపట్ల తండా, తమ్మలోని గూడెం గేట్ దగ్గర రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర ముగుస్తుంది. షర్మిల మాల్లోకి ప్రవేశించడంతో నల్లగొండ జిల్లాలో పాదయాత్ర మొదలవుతుంది |
Home »
» ప్రారంభమైన షర్మిల పాదయాత్ర
ప్రారంభమైన షర్మిల పాదయాత్ర
Written By news on Friday, February 8, 2013 | 2/08/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment