మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 75వ రోజుకు చేరింది. పెదకొదమగుండ్ల నుంచి ఆమె మంగళవారం యాత్రను ప్రారంభించారు. బ్రహ్మనాయుడు పాలెం, యాపకంపల్లి, కారంపూడి మీదగా షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం కారంపూడిలో బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. ఈరోజు షర్మిల 12.4 కిలోమీటర్ల మేర యాత్ర చేస్తారు.
Home »
» పెదకొదమగుండ్ల నుంచి షర్మిల యాత్ర
పెదకొదమగుండ్ల నుంచి షర్మిల యాత్ర
Written By news on Tuesday, February 26, 2013 | 2/26/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment