ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కు రాజకీయా లను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం కనగల్ మండలంలో సాగనుంది.
మండల పరిధిలోని అమ్మగూడెం, గౌరారం, మారే పల్లి మీదుగా హాలియా మండలానికి చేరుకుంటుంది. అన్నారం ఎక్స్రోడ్డులో పాదయాత్ర నిర్వహించి యాచారంలో షర్మిల రాత్రి బస చేస్తారు.
మండల పరిధిలోని అమ్మగూడెం, గౌరారం, మారే పల్లి మీదుగా హాలియా మండలానికి చేరుకుంటుంది. అన్నారం ఎక్స్రోడ్డులో పాదయాత్ర నిర్వహించి యాచారంలో షర్మిల రాత్రి బస చేస్తారు.
0 comments:
Post a Comment