శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టిడిపి ఎమ్మెల్యే సాయిరాజ్ ఈ ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని కలిశారు. ఆయన తోపాటు మాజీ ఎమ్మెల్యే కె.మోహనరావు, టిడిపి ఇచ్ఛాపురం ఇన్ ఛార్జి వెంకటరమణలు కూడా జగన్ ను కలిశారు. ఈ ముగ్గురితోపాటు వారి అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో సాయిరాజ్ ఒక్కరే తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు
Home »
» Tdp MLA sairaj meets Jagan
Tdp MLA sairaj meets Jagan
Written By news on Friday, February 15, 2013 | 2/15/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment