ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఇంద్రకరణ్రెడ్డి, జనక్ప్రసాద్, బోడ జనార్దన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 200 మంది అంగన్వాడీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరికను పార్టీ నేతలు స్వాగతించారు.
|
Home »
» వైఎస్సార్ సీపీలో 200 మంది చేరిక
వైఎస్సార్ సీపీలో 200 మంది చేరిక
Written By news on Saturday, March 2, 2013 | 3/02/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment