వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పరంపరం కొనసాగుతోంది. జిల్లాలోని గార్లదిన్నెలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాదాపు 500 కార్యకర్తలకు డా.అమర్నాథ్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్ర మానికి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ఆలూరు సాంబశివారెడ్డి హాజరయ్యారు.
Home »
» వైఎస్సార్సీపీలో చేరిన 500 కార్యకర్తలు
వైఎస్సార్సీపీలో చేరిన 500 కార్యకర్తలు
Written By news on Tuesday, March 26, 2013 | 3/26/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment