గొల్లపాడులో 82వ రోజు షర్మిల మరో ప్రజాప్రస్థానం ముగిసింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా మార్చాలనుకున్నారని, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో రాష్ట్రాన్ని అంధాంధ్రప్రదేశ్గా మార్చిందని షర్మిల ఆరోపించారు. మంగళవారం పాదయాత్రలో 12.6 కిలో మీటర్లు షర్మిల నడిచారు.
|
Home »
» ముగిసిన షర్మిల 82వ రోజు యాత్ర
ముగిసిన షర్మిల 82వ రోజు యాత్ర
Written By news on Tuesday, March 5, 2013 | 3/05/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment