ముగిసిన షర్మిల 82వ రోజు యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముగిసిన షర్మిల 82వ రోజు యాత్ర

ముగిసిన షర్మిల 82వ రోజు యాత్ర

Written By news on Tuesday, March 5, 2013 | 3/05/2013

గొల్లపాడులో 82వ రోజు షర్మిల మరో ప్రజాప్రస్థానం ముగిసింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా మార్చాలనుకున్నారని, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో రాష్ట్రాన్ని అంధాంధ్రప్రదేశ్‌గా మార్చిందని షర్మిల ఆరోపించారు. మంగళవారం పాదయాత్రలో 12.6 కిలో మీటర్లు షర్మిల నడిచారు. 
Share this article :

0 comments: