మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర బుధవారం చిలకలూరిపేట, తాడికొండ నియోజకవర్గాల్లో సాగనుందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో బసచేసిన ప్రాంతం నుంచి బుధవారం ఉదయం బయలుదేరి కొండవీడు మీదుగా తాడికొండ నియోజకవర్గంలోని హెచ్.గణేశ్పేట, ఫిరంగిపురం మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం వేములూరుపాడు మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
చిలకలూరిపేట నియోజకవర్గం: కొండవీడు తాడికొండ నియోజకవర్గం : హెచ్గణేశ్పేట, ఫిరంగిపురం, వేములూరుపాడు
చిలకలూరిపేట నియోజకవర్గంలో బసచేసిన ప్రాంతం నుంచి బుధవారం ఉదయం బయలుదేరి కొండవీడు మీదుగా తాడికొండ నియోజకవర్గంలోని హెచ్.గణేశ్పేట, ఫిరంగిపురం మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం వేములూరుపాడు మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
చిలకలూరిపేట నియోజకవర్గం: కొండవీడు తాడికొండ నియోజకవర్గం : హెచ్గణేశ్పేట, ఫిరంగిపురం, వేములూరుపాడు
0 comments:
Post a Comment