ఆత్మహత్య చేసుకున్న వీరభద్రారెడ్డితో బ్రదర్ అనిల్కు సంబంధం లేదని వైఎస్ఆర్ సీపీ నేతలు సామినేని ఉదయభాను, జలీల్ఖాన్ స్పష్టం చేశారు. వీరభద్రారెడ్డి ఆత్మహత్యపై మృతుని తల్లిదండ్రులే ప్రెస్నోట్ విడుదల చేసిన విషయాన్ని వైఎస్ఆర్ సీపీ నేతలు మీడియాకు వెల్లడించారు. బీజేపీ, టీడీపీలు వైఎస్ఆర్ కుటుంబంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.
షర్మిలపై బీజేపీ ఆరోపణల్లో వాస్తవం లేదని.. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువునష్టం దావా వేస్తామని వైఎస్ఆర్ సీపీ నేతలు సామినేని ఉదయభాను, జలీల్ఖాన్ హెచ్చరించారు.
షర్మిలపై బీజేపీ ఆరోపణల్లో వాస్తవం లేదని.. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువునష్టం దావా వేస్తామని వైఎస్ఆర్ సీపీ నేతలు సామినేని ఉదయభాను, జలీల్ఖాన్ హెచ్చరించారు.
0 comments:
Post a Comment