కాంగ్రెస్ కు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ కు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై

కాంగ్రెస్ కు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై

Written By news on Thursday, March 21, 2013 | 3/21/2013

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలబోతోంది. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరడానికి గాను జగన్ ను కలవబోతున్నారని విశ్వసనీయంగా తెలిసింది.కుత్బుల్లాపూర్ నుంచి ఇండిపెండెంటుగా గెలిచి కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్న కూన శ్రీశైలం గౌడ్ శుక్రవారం నాడు జగన్ ను చంచల్ గూడ జైలులో కలవవచ్చని చెబుతున్నారు.ఇక మరో ఎమ్మెల్యే ఎల్.బి.నగర్ కు ప్రాతినిద్యం వహిస్తున్న సుదీర్ రెడ్డి అని చెబుతున్నారు.ఈయన పేరు అధికారికంగా దృవీకరణ కానప్పట్టికీ ఈయన పేరు బాగా ప్రచారంలోకి వస్తోంది.

Source:kommineni.info
Share this article :

0 comments: