మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర 'అందరి బంధువు' పుస్తకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని స్టీఫెన్ డేవిడ్ రచించించారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు.
Home »
» 'అందరి బంధువు'ను ఆవిష్కరించిన విజయమ్మ
'అందరి బంధువు'ను ఆవిష్కరించిన విజయమ్మ
Written By news on Thursday, March 14, 2013 | 3/14/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment