కాంగ్రెస్ ప్రభుత్వం మహానేత వైఎస్ఆర్ పథకాలకు తూట్లు పొడుస్తోందని తాడేపల్లి బొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల మండిపడ్డారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాథ్యమవుతుందని షర్మిల తెలిపారు. ప్రజలను ప్రేమించిన వ్యక్తి వైఎస్ఆర్ అని, గ్యాస్, విద్యుత్ ఛార్జీలను వైఎస్ఆర్ ఒక్క రూపాయి కూడా పెంచలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడున్న పాలకులు ప్రజా సమస్యలను తెలుసుకోవడం లేదని షర్మిల విమర్శించారు.
Home »
» రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం: షర్మిల
రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం: షర్మిల
Written By news on Monday, March 25, 2013 | 3/25/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment