మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర ఆదివారం పొన్నూరు నియోజకవర్గంలో సాగనుందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
బసచేసిన ప్రాంతం నుంచి ఆదివారం ఉదయం బయలుదేరి సుద్దపల్లి, ఎస్సీ కాలనీ, శలపాడు మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం తెనాలి క్రాస్రోడ్ నుంచి వడ్లమూడి మీదుగా చేబ్రోలు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
పొన్నూరు నియోజకవర్గం :సుద్దపల్లి, ఎస్సీకాలనీ, శలపాడు,
తెనాలి క్రాస్రోడ్, వడ్లమూడి, చేబ్రోలు
బసచేసిన ప్రాంతం నుంచి ఆదివారం ఉదయం బయలుదేరి సుద్దపల్లి, ఎస్సీ కాలనీ, శలపాడు మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం తెనాలి క్రాస్రోడ్ నుంచి వడ్లమూడి మీదుగా చేబ్రోలు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
పొన్నూరు నియోజకవర్గం :సుద్దపల్లి, ఎస్సీకాలనీ, శలపాడు,
తెనాలి క్రాస్రోడ్, వడ్లమూడి, చేబ్రోలు
0 comments:
Post a Comment