మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర సోమవారం పొన్నూరు, వేమూరు నియోజకవర్గాల్లో సాగనుందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
బసచేసిన ప్రాంతం నుంచి సోమవారం ఉదయం బయలుదేరి మంచాల, బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు, వెల్లలూరు మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం తొట్టెంపూడి, మామిళ్లపల్లి, మోదుకూరు మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
పొన్నూరు నియోజకవర్గం: మంచాల, బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు, వెల్లలూరు, మామిళ్లపల్లి,
వేమూరు నియోజకవర్గం: తొట్టెంపూడి, మోదుకూరు
బసచేసిన ప్రాంతం నుంచి సోమవారం ఉదయం బయలుదేరి మంచాల, బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు, వెల్లలూరు మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం తొట్టెంపూడి, మామిళ్లపల్లి, మోదుకూరు మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
పొన్నూరు నియోజకవర్గం: మంచాల, బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు, వెల్లలూరు, మామిళ్లపల్లి,
వేమూరు నియోజకవర్గం: తొట్టెంపూడి, మోదుకూరు
0 comments:
Post a Comment