మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర మంగళవారం వేమూరు నియోజకవర్గంలో సాగనుందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రొగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
బసచేసిన ప్రాంతం నుంచి మంగళవారం ఉదయం బయలుదేరి మోపర్రు మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం తురుమెళ్ల మీదుగా అమృతలూరు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. అనంతరం పెదపూడి మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
వేమూరు నియోజకవర్గం: మోపర్రు, తురుమెళ్ల, అమృతలూరు, పెదపూడి
బసచేసిన ప్రాంతం నుంచి మంగళవారం ఉదయం బయలుదేరి మోపర్రు మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం తురుమెళ్ల మీదుగా అమృతలూరు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. అనంతరం పెదపూడి మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
వేమూరు నియోజకవర్గం: మోపర్రు, తురుమెళ్ల, అమృతలూరు, పెదపూడి
0 comments:
Post a Comment