వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ బుధవారం ఉదయం పంజాగుట్టలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బయల్దేరారు.
కాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించి అక్కడ నుంచి అసెంబ్లీకి బయల్దేరారు. మరోవైపు సీపీఎం ఎమ్మెల్యేలు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి పాదయాత్రగా బయల్దేరారు. |
Home »
» వైఎస్ఆర్ కు విజయమ్మ నివాళి
వైఎస్ఆర్ కు విజయమ్మ నివాళి
Written By news on Wednesday, March 13, 2013 | 3/13/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment