మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే ముస్లింలకు రిజర్వేషన్లు లభించాయని షర్మిల అన్నారు. గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఉప్పాళ్ల జెండా చెట్టు సెంటర్కు చేరుకున్నారు. అక్కడ ముస్లింలు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. వైఎస్ఆర్ ముస్లింలను అమితంగా గౌరవించేవారని... ముస్లింలకు కూడా వైఎస్ఆర్ అంటే ఎనలేని అభిమానమని షర్మిల అన్నారు.
Home »
» వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిల
వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిల
Written By news on Tuesday, March 5, 2013 | 3/05/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment