ఖమ్మం జిల్లాలో పినపాక మండంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. పినపాక మండలంలోని కాంగ్రెస్, టీడీపీ మాజీ సర్పంచ్లతో పాటు సీపీఐకి చెందిన 300 కుటుంబాలు చందా లింగయ్య సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలకు ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోచేరుతున్నామని వారు తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ పథకాలు అమలు జరగాలంటే కేవలం జగన్ తోనే సాధ్యమని వారన్నారు.
Home »
» పినపాకలో వైఎస్ఆర్సీపీలోకి భారీగా వలసలు
పినపాకలో వైఎస్ఆర్సీపీలోకి భారీగా వలసలు
Written By news on Sunday, March 24, 2013 | 3/24/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment