విద్యుత్ కోతలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం వినూత్న నిరసన తెలిపింది. తీవ్ర విద్యుత్ సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో విద్యుత్ సమస్యలపై ఆ పార్టీ వినూత్న తరహాలో ప్రయత్నించింది. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సహా పార్టీ ఎమ్మెల్యేలు బషీర్బాగ్ విద్యుత్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.
అక్కడ నుంచి అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. దారి పొడవునా అందర్నీ పలకరిస్తూ, ప్రజా సమస్యలు వింటూ విజయమ్మ ముందుకు సాగారు. దారిలో ఉన్న నిజాం కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు విజయమ్మ విసనకర్రలు, కొవ్వొత్తులు పంచారు.
అక్కడ నుంచి అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. దారి పొడవునా అందర్నీ పలకరిస్తూ, ప్రజా సమస్యలు వింటూ విజయమ్మ ముందుకు సాగారు. దారిలో ఉన్న నిజాం కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు విజయమ్మ విసనకర్రలు, కొవ్వొత్తులు పంచారు.
0 comments:
Post a Comment