కృష్ణాజిల్లా పెడన కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగి రమేష్ ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు ములాఖత్ సమయంలో జగన్తో జోగి రమేష్ భేటీ కానున్నారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఆయన ఓటు వేసిన విషయం తెలిసిందే.
|
Home »
» జగన్ ను కలవనున్న జోగి రమేష్
జగన్ ను కలవనున్న జోగి రమేష్
Written By news on Thursday, March 28, 2013 | 3/28/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment