మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 104వ రోజు గురువారం జింఖానా గ్రౌండ్స్ నుంచి ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘరాం, ఆ పార్టీ నగర కన్వీనర్ జలీల్ఖాన్ తెలిపారు. రామాటాకీస్, అలంకార్ టాకీస్, వినోదా టాకీస్, అరండల్పేట, సీతారాంపురం, చుట్టుగుంట వరకు పాదయాత్ర సాగిన తరువాత విరామం ఉంటుందన్నారు. మెట్రోసెంటర్, శిఖామణి సెంటర్, బందరురోడ్డు, రాణిగారితోటకు చేరుకుంటుంది. అక్కడ బహిరంగసభ జరుగుతుంది. బాలాజీనగర్, పూర్ణచంద్రనగర్, రామలింగేశ్వరనగర్, పటమటలంక రోడ్డు వరకు పాదయాత్ర సాగుతుంది. రాత్రి పటమటలంకలో బస చేస్తారు.
పర్యటించే ప్రాంతాలు
జింఖానా గ్రౌండ్స్, రామా టాకీస్, అలంకార్ టాకీస్, వినోదా టాకీస్, అరండల్పేట, సీతారాంపురం, చుట్టుగుంట, మెట్రోసెంటర్, శిఖామణి సెంటర్, బందరు రోడ్డు, రాణిగారితోట, బాలాజీనగర్, పూర్ణచంద్రనగర్, రామలింగేశ్వరనగర్, పటమటలంక.
పర్యటించే ప్రాంతాలు
జింఖానా గ్రౌండ్స్, రామా టాకీస్, అలంకార్ టాకీస్, వినోదా టాకీస్, అరండల్పేట, సీతారాంపురం, చుట్టుగుంట, మెట్రోసెంటర్, శిఖామణి సెంటర్, బందరు రోడ్డు, రాణిగారితోట, బాలాజీనగర్, పూర్ణచంద్రనగర్, రామలింగేశ్వరనగర్, పటమటలంక.
0 comments:
Post a Comment