సిరిసిల్లలో వైఎస్‌ఆర్‌సీపీ నేతల పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సిరిసిల్లలో వైఎస్‌ఆర్‌సీపీ నేతల పర్యటన

సిరిసిల్లలో వైఎస్‌ఆర్‌సీపీ నేతల పర్యటన

Written By news on Friday, March 29, 2013 | 3/29/2013

రైతులు, నేతన్నల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లనుంది. పార్టీ నేతలు శుక్రవారం సిరిసిల్ల, జనగాంలలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, కేకే మహేందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు హైదరాబాద్ నుంచి పర్యటనకు వెళ్లనున్నారు.
Share this article :

0 comments: