ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అధికార-ప్రతిపక్షాల కుమ్మక్కు రాజకీయాలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం నేటికి 85వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం ఆమె చందవరం నుంచి యాత్రను ప్రారంభించారు. షర్మిల పాదయాత్ర తుబాడు నుంచి నాదెండ్ల మీదుగా సాగుతుంది.
Home »
» చందవరం నుంచి షర్మిల పాదయాత్ర
చందవరం నుంచి షర్మిల పాదయాత్ర
Written By news on Friday, March 8, 2013 | 3/08/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment