రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి కొండ్రు మురళీమోహన్ను వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి కోరారు. ఈ ఉద్యోగులను వెంట తీసుకెళ్లి శుక్రవారం మురళికి శ్రీకాంత్రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఆరోగ్యశ్రీ ఉద్యోగ నియామకాలను ఔట్సోర్సింగ్ ద్వారా కాకుండా, ఆరోగ్యశ్రీ ట్రస్టే చేపట్టి, జీవో నెంబర్ 3 ప్రకారం వేతనాలివ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
Home »
» మంత్రి కొండ్రుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట వినతి
మంత్రి కొండ్రుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట వినతి
Written By ysrcongress on Saturday, March 23, 2013 | 3/23/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment