పాలకొల్లు: పార్టీ బలోపేతం కోసం ఒక్క సంవత్సరం పాటు అన్ని పనులు పక్కన పెట్టి పని చేయాలని కార్యకర్తలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోరారు. పాదయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఆయన ప్రసంగించారు. 'ఇంటి పనులు మీ భార్యలకు అప్పగించి పార్టీ కోసం పాటు పడండి. మీ ఆస్తులు అమ్ముకోండి. ఎకరం ఉన్నా అమ్మి పార్టీ కోసం పనిచేయండి. నెలరోజుల్లో 20 రోజులపాటు ప్రజల్లోనే తిరగండి. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను ఆదుకుంటా' అని చంద్రబాబు అన్నారు
|
Home »
» ఆస్తులు అమ్ముకోండి: చంద్రబాబు
ఆస్తులు అమ్ముకోండి: చంద్రబాబు
Written By news on Wednesday, March 13, 2013 | 3/13/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment