త్వరలో రాష్ట్రంలోని దుర్మార్గపు పాలన పోతుందని రైతులు, నేతన్నలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ భరోసా ఇచ్చారు. మీరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు. మీకు అండాగా వైఎస్ఆర్ సీపీ ఉందని హామీ ఇచ్చారు. ప్రజాసమస్యలు ఎక్కడ ఉంటే వైఎస్ఆర్సీపీ అక్కడే ఉంటుందని చెప్పారు. సమస్యలు లేవంటున్న పాలకులు నేత కార్మికుడు సత్తయ్య మృతికి బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు.
kadapa: చుండ్రుపల్లిలో 1000 కుటుంబాలు వైఎస్ఆర్ సీపీలో చేరాయి. వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ సురేష్బాబు, మాజీ మంత్రి వైఎస్, వివేకానందరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర నాయకులు వైఎస్, అవినాష్రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. మహానేత వైఎస్ఆర్ అమలు చేసిన పథకాలు వైఎస్ జగన్ కు మాత్రమే సాధ్యమేనన్నారు.
జగనన్న ప్రభుత్వం వస్తే జనావాసాల్లోని బెల్టుషాపులను తొలగిస్తామని, మహిళా పోలీసులను నియమిస్తామని షర్మిల హామీ ఇచ్చారు. బెల్టుషాపుల కారణంగా ఇబ్బందిపడుతున్నామంటూ పెనమలూరు రచ్చబండలో షర్మిలకు మహిళలు గోడు వెళ్లబోసుకున్నారు. రేషన్కార్డులు ఇవ్వడంలేదని, పెన్షన్లు మంజూరు చేయడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు రేషన్కార్డులు, వృద్ధులకు 700 రూపాయల, వికలాంగులకు 1000 రూపాయల పెన్షన్లు ఇస్తామని అన్నారు.
ఇళ్లస్థలాలు ఇవ్వడంలేదని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల నిర్మించుకున్నారని ఇళ్లు కూలగొడుతున్నారని ఓ మహిళ కన్నీటి పర్యంతమవ్వడం షర్మిలను కదిలించింది. దాంతో బాధితులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని, స్థానిక అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని మహిళను షర్మిల ఊరడించారు. ప్రజాసమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ టీడీపీలకు బుద్దిచెప్పాలని షర్మిల పిలుపినిచ్చారు.
వైఎస్ఆర్ జిల్లా: అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై వైఎస్ఆర్ సీపీ రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు కేవలం దివంగత నేత వైఎస్ఆర్ను విమర్శించడానికే జరిపారని ఆయన విమర్శించారు. జగన్పై ఉన్న ప్రజాభిమానం తట్టుకోలేకే కాంగ్రెస్- టీడీపీలు కుమ్మక్కై జైల్లో పెట్టించాయని ఆయన ఆరోపించారు.
kadapa: చుండ్రుపల్లిలో 1000 కుటుంబాలు వైఎస్ఆర్ సీపీలో చేరాయి. వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ సురేష్బాబు, మాజీ మంత్రి వైఎస్, వివేకానందరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర నాయకులు వైఎస్, అవినాష్రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. మహానేత వైఎస్ఆర్ అమలు చేసిన పథకాలు వైఎస్ జగన్ కు మాత్రమే సాధ్యమేనన్నారు.
వరంగల్: మంత్రి పొన్నాల నియోజకవర్గంలో పర్యటించిన వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ బృందానికి రైతులు తమ బాధను వినిపించారు. విద్యుత్ సమస్యలపై రైతులు ఆక్రందన వ్యక్తంచేశారు. మంత్రి పొన్నాల ఒక్కసారికూడా పట్టించుకోలేదని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రోజుకు నాలుగు గంటలకూడా కరెంటు ఇవ్వడంలేదంటున్న రైతులు వాపోయారు.
|
జగనన్న ప్రభుత్వం వస్తే జనావాసాల్లోని బెల్టుషాపులను తొలగిస్తామని, మహిళా పోలీసులను నియమిస్తామని షర్మిల హామీ ఇచ్చారు. బెల్టుషాపుల కారణంగా ఇబ్బందిపడుతున్నామంటూ పెనమలూరు రచ్చబండలో షర్మిలకు మహిళలు గోడు వెళ్లబోసుకున్నారు. రేషన్కార్డులు ఇవ్వడంలేదని, పెన్షన్లు మంజూరు చేయడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు రేషన్కార్డులు, వృద్ధులకు 700 రూపాయల, వికలాంగులకు 1000 రూపాయల పెన్షన్లు ఇస్తామని అన్నారు.
ఇళ్లస్థలాలు ఇవ్వడంలేదని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల నిర్మించుకున్నారని ఇళ్లు కూలగొడుతున్నారని ఓ మహిళ కన్నీటి పర్యంతమవ్వడం షర్మిలను కదిలించింది. దాంతో బాధితులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని, స్థానిక అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని మహిళను షర్మిల ఊరడించారు. ప్రజాసమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ టీడీపీలకు బుద్దిచెప్పాలని షర్మిల పిలుపినిచ్చారు.
వైఎస్ఆర్ జిల్లా: అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై వైఎస్ఆర్ సీపీ రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు కేవలం దివంగత నేత వైఎస్ఆర్ను విమర్శించడానికే జరిపారని ఆయన విమర్శించారు. జగన్పై ఉన్న ప్రజాభిమానం తట్టుకోలేకే కాంగ్రెస్- టీడీపీలు కుమ్మక్కై జైల్లో పెట్టించాయని ఆయన ఆరోపించారు.
రాజమండ్రి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొడ్డు భాస్కర రామారావు మండిపడ్డారు. తనపై సీబీఐ విచారణ జరిపిస్తారనే భయంతోనే చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని ఆయన శుక్రవారమిక్కడ విమర్శించారు. కాంగ్రెస్ తో చీకటి ఒప్పందం ఉన్నందునే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదని బొడ్డు భాస్కర రామారావు వ్యాఖ్యానించారు. బాబు పాదయాత్రతో ప్రజలకు ఒరిగేది ఏమీలేదని ఆయన పెదవి విరిచారు.
|
0 comments:
Post a Comment