చంద్రబాబు, దేవినేని ఉమపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జలీల్ఖాన్, గౌతంరెడ్డి, సామినేని ఉదయభానులు డిమాండ్ చేశారు. మల్లెల బాబ్జీ హత్య, దేవినేని ఉమ వదిన చనిపోయిన తీరుపై విచారణ చేయించాలని వారన్నారు. టీడీపీ నుంచి ఒక్కొక్కరు వెళ్ళిపోవడంతో దేవినేని ఉమకు మతి భ్రమించిందని వారు వ్యాఖ్యానించారు.
ఇకనైనా దేవినేని ఉమ పద్ధతి మార్చుకోవాలని జలీల్ఖాన్, గౌతంరెడ్డి, సామినేనిలు హెచ్చరించారు. షర్మిల పాదయాత్ర ఆదరణను చూడలేకే బ్రదర్ అనిల్పై ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జలీల్ఖాన్, గౌతంరెడ్డి, సామినేని ఉదయభానులు ఆరోపించారు.
ఇకనైనా దేవినేని ఉమ పద్ధతి మార్చుకోవాలని జలీల్ఖాన్, గౌతంరెడ్డి, సామినేనిలు హెచ్చరించారు. షర్మిల పాదయాత్ర ఆదరణను చూడలేకే బ్రదర్ అనిల్పై ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జలీల్ఖాన్, గౌతంరెడ్డి, సామినేని ఉదయభానులు ఆరోపించారు.
0 comments:
Post a Comment