గుంటూరు కొనసాగుతున్న నేటి షర్మిల మరోప్రజాప్రస్థానం పాదయాత్ర కె.ఎల్.రావునగర్లో ముగిసింది. సోమవారం రోజు 10.2 కి.మీ. షర్మిల నడిచారు. రేపు మధ్యాహ్నం మరో ప్రజాప్రస్థానం కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనుంది. కృష్ణా జిల్లాలో 14 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర జరుగుతుంది. దాదాపు 300 కి.మీ. షర్మిల నడవనున్నారు.
Home »
» ముగిసిన షర్మిల పాదయాత్ర
ముగిసిన షర్మిల పాదయాత్ర
Written By news on Monday, March 25, 2013 | 3/25/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment