గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న షర్మిల 91వ రోజు పాదయాత్ర సంగడిగుంటలో ముగిసింది. నేటి పాదయాత్రలో షర్మిల 11.5 కిలో మీటర్లు నడిచారు. ఇప్పటి వరకు ఈ పాదయాత్రలో 1250.9 కి.మీ షర్మిల పాదయాత్ర చేశారు. నల్లచెరువు మెయిన్రోడ్, ఏటుకూరు క్రాస్రోడ్, ఎస్.కె.పి.ఆలయం, పూలమార్కెట్, పొన్నూరు రోడ్, బీఆర్స్టేడియం జిన్నాటవర్ మీదుగా మాయాబజార్సెంటర్లో బహిరంగ సభకు హాజరై షర్మిల ప్రసంగించారు. అనంతరం సంగడిగుంటకు చేరుకున్నారు.
Home »
» సంగడిగుంటలో ముగిసిన షర్మిల పాదయాత్ర
సంగడిగుంటలో ముగిసిన షర్మిల పాదయాత్ర
Written By news on Friday, March 15, 2013 | 3/15/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment