రాష్ట్ర ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వినూత్న ప్రయత్నం చేశారు. మంగళవారం ఉదయం వారు టార్చ్ లైట్లు పట్టుకొని అసెంబ్లీకి వచ్చారు. చీకటిలో మగ్గుతున్న ప్రజలకు కనీసం టార్చ్లైట్లన్న సరఫరా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
విద్యుత్ సమస్యలపై చర్చించేందుకు, పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం మిన్నకుండటం బాధ కలిగిస్తోందని అన్నారు.
విద్యుత్ సమస్యలపై చర్చించేందుకు, పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం మిన్నకుండటం బాధ కలిగిస్తోందని అన్నారు.
0 comments:
Post a Comment