మాజీ మంత్రి, చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గురువారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిశారు. లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. పెద్దిరెడ్డి నిన్న వైఎస్ జగన్ను కలిసిన విషయం తెలిసిందే.
Home »
» విజయమ్మను కలిసిన పెద్దిరెడ్డి
విజయమ్మను కలిసిన పెద్దిరెడ్డి
Written By news on Thursday, March 14, 2013 | 3/14/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment