మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం 105వ రోజు శుక్రవారం పటమటలంక నుంచి ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తల శిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. ఎన్టీఆర్ సర్కిల్, ఆటోనగర్ గేట్, కామయ్యతోపు, తాడిగడప వరకు పాదయాత్ర సాగిన తరువాత విరామం ఉంటుందని తెలిపారు. అనంతరం పోరంకి, పెనమలూరు, గంగూరు జంక్షన్, ఈడుపుగల్లు రోడ్డు, గోసాల చేరిన తరువాత అక్కడే రాత్రి బస చేస్తారు.
పర్యటించే ప్రాంతాలు పటమటలంక, ఎన్టీఆర్ సర్కిల్, ఆటోనగర్ గేటు, కామయ్యతోపు, తాడిగడప, పోరంకి, పెనమలూరు, గంగూరు, ఈడుపుగల్లు, గోసాల. |
Home »
» షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...
షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...
Written By news on Friday, March 29, 2013 | 3/29/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment