చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. బాబ్లీ అంశంపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి సమస్యను ప్రధానమంత్రికి వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కేటీఆర్ హెచ్చరించారు.
Home »
» 'చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే బాబ్లీ నిర్మాణం' - కేటీఆర్
'చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే బాబ్లీ నిర్మాణం' - కేటీఆర్
Written By news on Friday, March 1, 2013 | 3/01/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment