రాష్ట్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ గురువారం అవిశ్వాస తీర్మానం నోటీసును శాసనసభ సభాపతి నాదెండ్ల మనోహర్కు అందచేసింది. 25మంది శాసనసభ్యుల సంతకాలతో తీర్మానం నోటీసును ఇచ్చింది. బీజేపీ, వామపక్షాలు, నాగం జనార్థనరెడ్డితో కలిసి టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.
Home »
» అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన టీఆర్ఎస్
అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన టీఆర్ఎస్
Written By news on Thursday, March 14, 2013 | 3/14/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment