కంటోన్మెంట్‌లో టీడీపీ, కాంగ్రెస్‌కు షాక్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కంటోన్మెంట్‌లో టీడీపీ, కాంగ్రెస్‌కు షాక్‌

కంటోన్మెంట్‌లో టీడీపీ, కాంగ్రెస్‌కు షాక్‌

Written By news on Thursday, March 14, 2013 | 3/14/2013

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండుపార్టీలకు చెందిన కంటోన్మెంట్‌ బోర్డు సభ్యులు జంపన్న ప్రసాద్‌, విద్యావతి, వెంకట్రావ్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించారు. వైఎస్ విజయమ్మ సమక్షంలో శనివారం వీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు 
Share this article :

0 comments: