సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండుపార్టీలకు చెందిన కంటోన్మెంట్ బోర్డు సభ్యులు జంపన్న ప్రసాద్, విద్యావతి, వెంకట్రావ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించారు. వైఎస్ విజయమ్మ సమక్షంలో శనివారం వీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు
Home »
» కంటోన్మెంట్లో టీడీపీ, కాంగ్రెస్కు షాక్
కంటోన్మెంట్లో టీడీపీ, కాంగ్రెస్కు షాక్
Written By news on Thursday, March 14, 2013 | 3/14/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment