వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆదిరెడ్డి అప్పారావు ఎంపిక హర్షణీయమని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశ్ రావు అన్నారు. బీసీలకు చెందిన అప్పారావు ఎంపిక రాజకీయంగా ఉత్తరాంద్ర, గోదావరి జిల్లాల్లో ప్రభావం ఉంటుందన్నారు. నియోజకవర్గాల వారీగా పార్తఅఈ సమన్వయ కర్తల నియామకం శుభపరిణామమని గోనె అన్నారు. వైఎస్ జగన్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని ఆయన అభినందించారు
Home »
» ఆదిరెడ్డి ఎంపిక హర్షణీయం: గోనె
ఆదిరెడ్డి ఎంపిక హర్షణీయం: గోనె
Written By news on Thursday, March 7, 2013 | 3/07/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment