వైఎస్ఆర్ జిల్లా : ఆంధ్రజ్యోతి పత్రికపై పరువునష్టం కేసులో వైఎస్ఆర్ జిల్లా మొదటి అదనపు జిల్లా కోర్టు తీర్పును వెల్లడించారు. 2009లో నిరాధార వార్తలు రాశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు దాఖలు చేసిన కేసులో 50 లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పును వెల్లడించింది.
Home »
» 'పరువు' కేసులో ఆంధ్రజ్యోతికి ఎదురుదెబ్బ
'పరువు' కేసులో ఆంధ్రజ్యోతికి ఎదురుదెబ్బ
Written By news on Friday, March 1, 2013 | 3/01/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment