మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం శివారు, విజయవాడ నగరంలో సాగనుందని వైఎస్సార్సీపీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, విజయవాడ నగర పార్టీ కన్వీనర్ జలీల్ఖాన్ తెలిపారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ శివారులో బసచేసిన ప్రాంతం నుంచి మంగళవారం మధ్యాహ్నం బయలుదేరి ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడ నగరంలో ప్రవేశిస్తారనీ, అక్కడినుంచి రథం సెంటర్ మీదుగా కాళేశ్వరరావు మార్కెట్కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం ఇస్లాంపేట, రాయల్ హోటల్ సెంటర్, చేపల మార్కెట్, నెహ్రూబొమ్మ సెంటర్, చిట్టినగర్, ప్రైజర్పేట, పాతరాజేశ్వరిపేట మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
విజయవాడ నగరం: ప్రకాశం బ్యారేజీ, రథం సెంటర్, కాళేశ్వరరావు మార్కెట్, ఇస్లాంపేట, రాయల్ హోటల్ సెంటర్, చేపల మార్కెట్, నెహ్రూ బొమ్మ సెంటర్, చిట్టినగర్, ప్రైజర్పేట, పాతరాజేశ్వరిపేట
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ శివారులో బసచేసిన ప్రాంతం నుంచి మంగళవారం మధ్యాహ్నం బయలుదేరి ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడ నగరంలో ప్రవేశిస్తారనీ, అక్కడినుంచి రథం సెంటర్ మీదుగా కాళేశ్వరరావు మార్కెట్కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం ఇస్లాంపేట, రాయల్ హోటల్ సెంటర్, చేపల మార్కెట్, నెహ్రూబొమ్మ సెంటర్, చిట్టినగర్, ప్రైజర్పేట, పాతరాజేశ్వరిపేట మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
విజయవాడ నగరం: ప్రకాశం బ్యారేజీ, రథం సెంటర్, కాళేశ్వరరావు మార్కెట్, ఇస్లాంపేట, రాయల్ హోటల్ సెంటర్, చేపల మార్కెట్, నెహ్రూ బొమ్మ సెంటర్, చిట్టినగర్, ప్రైజర్పేట, పాతరాజేశ్వరిపేట
0 comments:
Post a Comment