మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర గురువారం తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో కొనసాగింది. నల్లపాడులో ఈ సాయంత్రం జరిగిన బహిరంగసభలో షర్మిల ప్రసంగించారు. ఈ సభకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు. ఎటుచూసిన జనమే కనిపించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన జనంతో నల్లపాడు జనసంద్రాన్ని తలపించింది.
Home »
» నల్లపాడుకు పోటెత్తిన జనం
నల్లపాడుకు పోటెత్తిన జనం
Written By news on Thursday, March 14, 2013 | 3/14/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment