వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల రేవేంద్రపాడు వద్ద పసుపు పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను ఆమెకు చెప్పుకున్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బాగా బతికినట్లు వారు తెలిపారు. ఇప్పుడు ధరలు లేక దిగాలుపడుతున్నామన్నారు. షర్మిల వారితో మాట్లాడుతూ జగనన్న వస్తే రైతులందరినీ ఆదుకుంటారని భరోసా ఇచ్చారు.
Home »
» పసుపు పంట పరిశీలించిన షర్మిల
పసుపు పంట పరిశీలించిన షర్మిల
Written By news on Saturday, March 23, 2013 | 3/23/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment