మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర బుధవారం వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లో సాగనుందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
బసచేసిన ప్రాంతం నుంచి బుధవారం ఉదయం బయలుదేరి కూచిపూడి మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం పెదరావూరు, జగ్గడిగుంటపాలెం, చినరావూరు, స్వరాజ్ టాకీస్ రోడ్, వాహెబ్రోడ్(సత్యనారాయాణటాకీస్రోడ్), మెయిన్ రోడ్ మీదుగా పురవేదిక వద్దకు చేరుకుని అక్కడ జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. అక్కడినుంచి రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
వేమూరు నియోజకవర్గం: కూచిపూడి
తెనాలి నియోజకవర్గం: పెదరావూరు, జగ్గడిగుంట పాలెం, చినరావూరు, స్వరాజ్ టాకీస్ రోడ్, వాహెచ్రోడ్(సత్యనారాయణ టాకీస్ రోడ్), మెయిన్రోడ్, పురవేదిక
బసచేసిన ప్రాంతం నుంచి బుధవారం ఉదయం బయలుదేరి కూచిపూడి మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం పెదరావూరు, జగ్గడిగుంటపాలెం, చినరావూరు, స్వరాజ్ టాకీస్ రోడ్, వాహెబ్రోడ్(సత్యనారాయాణటాకీస్రోడ్), మెయిన్ రోడ్ మీదుగా పురవేదిక వద్దకు చేరుకుని అక్కడ జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. అక్కడినుంచి రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
వేమూరు నియోజకవర్గం: కూచిపూడి
తెనాలి నియోజకవర్గం: పెదరావూరు, జగ్గడిగుంట పాలెం, చినరావూరు, స్వరాజ్ టాకీస్ రోడ్, వాహెచ్రోడ్(సత్యనారాయణ టాకీస్ రోడ్), మెయిన్రోడ్, పురవేదిక
0 comments:
Post a Comment