మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర గురువారం తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో సాగనుందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
తాడికొండ నియోజకవర్గంలో బసచేసిన ప్రాంతం నుంచి గురువారం ఉదయం బయలుదేరి పేరేచర్ల మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం నల్లపాడు శ్రీనివాస కాలనీ, నల్లపాడు వెంగళాయపాలెం క్రాస్ రోడ్డు మీదుగా నల్లపాడు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
తాడికొండ నియోజకవర్గం : పేరేచర్ల
ప్రత్తిపాడు నియోజకవర్గం : నల్లపాడు శ్రీనివాసకాలనీ,
వెంగళాయపాలెం క్రాస్రోడ్, నల్లపాడు
తాడికొండ నియోజకవర్గంలో బసచేసిన ప్రాంతం నుంచి గురువారం ఉదయం బయలుదేరి పేరేచర్ల మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం నల్లపాడు శ్రీనివాస కాలనీ, నల్లపాడు వెంగళాయపాలెం క్రాస్ రోడ్డు మీదుగా నల్లపాడు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
తాడికొండ నియోజకవర్గం : పేరేచర్ల
ప్రత్తిపాడు నియోజకవర్గం : నల్లపాడు శ్రీనివాసకాలనీ,
వెంగళాయపాలెం క్రాస్రోడ్, నల్లపాడు
0 comments:
Post a Comment