మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 103వ రోజు బుధవారం రాజరాజేశ్వరీపేట నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ సీపీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ నగర కన్వీనర్ జలీల్ఖాన్ తెలిపారు.
రాజరాజేశ్వరీపేట హైస్కూల్, పైపులరోడ్డు, ప్రకాష్నగర్, శాంతినగర్, కృష్ణా హోటల్ సెంటర్, డాబా కొట్లు సెంటర్కు చేరుకుంటారు. అక్కడ బహిరంగసభ జరుగుతుంది. అనంతరం గవర్నమెంట్ ప్రెస్, శివాజీ కేఫ్, బీఆర్టీఎస్రోడ్డు మీదగా పాదయాత్ర సాగుతుంది. రాత్రి జింఖానా గ్రౌండ్లో షర్మిల బసచేస్తారు.
పర్యటించే ప్రాంతాలు
పాత రాజరాజేశ్వరీపేట, న్యూ రాజరాజేశ్వరీపేట, పైపులరోడ్డు, ప్రకాష్నగర్, శాంతినగర్, సింగ్నగర్, గవర్నమెంట్ప్రెస్, శివాజీకేఫ్ సెంటర్, బీఆర్టీఎస్రోడ్డు, జింఖానా గ్రౌండ్స్
రాజరాజేశ్వరీపేట హైస్కూల్, పైపులరోడ్డు, ప్రకాష్నగర్, శాంతినగర్, కృష్ణా హోటల్ సెంటర్, డాబా కొట్లు సెంటర్కు చేరుకుంటారు. అక్కడ బహిరంగసభ జరుగుతుంది. అనంతరం గవర్నమెంట్ ప్రెస్, శివాజీ కేఫ్, బీఆర్టీఎస్రోడ్డు మీదగా పాదయాత్ర సాగుతుంది. రాత్రి జింఖానా గ్రౌండ్లో షర్మిల బసచేస్తారు.
పర్యటించే ప్రాంతాలు
పాత రాజరాజేశ్వరీపేట, న్యూ రాజరాజేశ్వరీపేట, పైపులరోడ్డు, ప్రకాష్నగర్, శాంతినగర్, సింగ్నగర్, గవర్నమెంట్ప్రెస్, శివాజీకేఫ్ సెంటర్, బీఆర్టీఎస్రోడ్డు, జింఖానా గ్రౌండ్స్
0 comments:
Post a Comment