మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 89వ రోజుకు చేరుకుంది. షర్మిల బుధవారం కొండవీడు నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైఎస్, జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మరో ప్రజా ప్రస్థానానికి తరలివచ్చారు. కొండవీడు జై జగన్ నినాదాలతో మారుమోగింది.
హెచ్.గణేష్పేట, ఫిరంగిపురం, వేమూలూరిపాడు మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా షర్మిలఫిరంగిపురంలో రచ్చబండ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు. ఇవాళ 13.5 కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. |
Home »
» కొండవీడు నుంచి షర్మిల పాదయాత్ర
కొండవీడు నుంచి షర్మిల పాదయాత్ర
Written By news on Wednesday, March 13, 2013 | 3/13/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment