ప్రజలు కష్టాల్లో ఉన్నారని పాదయాత్ర: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలు కష్టాల్లో ఉన్నారని పాదయాత్ర: షర్మిల

ప్రజలు కష్టాల్లో ఉన్నారని పాదయాత్ర: షర్మిల

Written By news on Sunday, March 24, 2013 | 3/24/2013

గుంటూరు జిల్లా కొనసాగుతున్న మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా షర్మిల బహిరంగసభ మంగళగిరిలో జరిగింది. మంగళగిరిలో ఏర్పాటు చేసిన సభకు భారీఎత్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో మహానేత వైఎస్ఆర్ పాదయాత్ర చేసినప్పటి పరిస్థితే ఇప్పుడూ ఉన్నాయని షర్మిల ధ్వజమెత్తారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారని చేస్తున్న పాదయాత్ర అని.. రికార్డుల కోసం చేస్తున్న పాదయాత్ర కాదని షర్మిల అన్నారు. ప్రజలపై ప్రభుత్వం పగబట్టిందని చేస్తున్న పాదయాత్ర అని షర్మిల తెలిపారు.
Share this article :

0 comments: